ఓటర్లకు ప్రధాని మోదీ పిలుపు

50చూసినవారు
ఓటర్లకు ప్రధాని మోదీ పిలుపు
దేశవ్యాప్తంగా నాలుగో విడత ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఈ క్రమంలో ఓటర్లకు ప్రధాని మోదీ కీలక పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా మొదలైన పార్లమెంట్ ఎన్నికల నాలుగో విడతలో ఓటర్లందరూ భాగస్వామ్యం కావాలని విజ్ఞప్తి చేశారు. యువత, మహిళలు పెద్ద ఎత్తున ముందుకు వచ్చి అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. మన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేద్దామని ఈ సందర్భంగా ఓటర్లకు మోదీ పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్