ఓటర్లకు ప్రధాని మోదీ పిలుపు

64చూసినవారు
ఓటర్లకు ప్రధాని మోదీ పిలుపు
నేడు ఐదో విడత సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఓటర్లకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. “2024 లోక్‌సభ ఎన్నికలలో బాగగా 5వ దశలో ఈరోజు 6 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాలలో 49 స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈరోజు పోలింగ్ జరుగుతున్న నియోజకవర్గాల్లోని ఓటర్లందరూ రికార్డు సంఖ్యలో ఓటు వేయాలని కోరుతున్నా” అని ట్వీట్ చేశారు.

సంబంధిత పోస్ట్