నారా లోకేష్‌వి బుద్ధి తక్కువ మాటలు: పెద్దిరెడ్డి

63చూసినవారు
నారా లోకేష్‌వి బుద్ధి తక్కువ మాటలు: పెద్దిరెడ్డి
వైసీపీ నేతలు విదేశాలకు పారిపోతున్నారని టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. నారా లోకేష్‌ బుద్ధి తక్కువ మాటలు మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. జూన్ 4న ఫలితాల తర్వాత అన్ని విషయాలపై మాట్లాడుకుందామని చెప్పారు. వైసీపీ అమలు చేసిన సంక్షేమ పథకాల వల్లే ఈసారి ఎన్నికల్లో పోలింగ్ పెరిగిందన్నారు. రాష్ట్రంలో జరిగిన అల్లర్లకు చంద్రబాబే కారణమన్నారు.

సంబంధిత పోస్ట్