ఇవాళ కన్యాకుమారిలో ప్రధాని మోదీ పర్యటన

56చూసినవారు
ఇవాళ కన్యాకుమారిలో ప్రధాని మోదీ పర్యటన
ప్రధాని మోదీ ఇవాళ తమిళనాడులోని కన్యాకుమారిలో పర్యటించనున్నారు. ఇవాళ్టి నుంచి జూన్ 1 వరకు కొనసాగే ఈ పర్యటనలో స్వామి వివేకానంద రాక్ మెమోరియల్‌ను సందర్శిస్తారు. ఇవాళ సాయంత్రం నుంచి జూన్ 1 సాయంత్రం వరకు అక్కడే ధ్యానం చేయనున్నారు. గత ఎన్నికల్లో ప్రచారం ముగిసిన అనంతరం ప్రధాని మోదీ 2019లో కేదార్‌నాథ్, 2014లో శివాజీ ప్రతాప్‌గఢ్‌ను సందర్శించిన సంగతి తెలిసిందే.