కచ్చతీవు ద్వీపంపై ప్రధాని కీలక వ్యాఖ్యలు

565చూసినవారు
కచ్చతీవు ద్వీపంపై ప్రధాని కీలక వ్యాఖ్యలు
కచ్చతీవు ద్వీపాన్ని శ్రీలంకకు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నిస్సంకోచంగా ఇచ్చి దేశ సమగ్రతను బలహీనపర్చిందని ప్రధాని మోడీ విమర్శించారు. దీనిపై ఆదివారం ట్వీట్ చేశారు. కచ్చతీవు ద్వీపాన్ని శ్రీలంకకు దివంగత ప్రధాని ఇందిరగాంధీ 1974లో ఇచ్చారు. ఈ విషయం బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై RTI ద్వారా అడగడంతో బయటికొచ్చింది. ఈ దీవి తమిళనాడులోని రామేశ్వరానికి కేవలం 19 కి.మీ.దూరంలో ఉంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్