రీఎంట్రీలో సెంచరీతో అదరగొట్టిన పృథ్వీషా

62చూసినవారు
రీఎంట్రీలో సెంచరీతో అదరగొట్టిన పృథ్వీషా
టీమిండియా యువ క్రికెటర్ పృథ్వీషా రీఎంట్రీలో అదరగొట్టారు. తాజాగా రంజీ ట్రోఫీలోకి ఎంట్రీ ఇచ్చిన పృథ్వీషా.. ఛత్తీస్‌గఢ్‌తో జరుగుతున్న మ్యాచులో ముంబై ఓపెనర్ సెంచరీతో చెలరేగారు. 185 బంతుల్లో 18 ఫోర్లు, 3 సిక్సర్లతో 159 పరుగులు చేశారు. మరో ఓపెనర్ లాల్వానీతో కలిసి తొలి వికెట్‌కు 240 పరుగులకు పైగా భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్