బీజేపీపై రాహుల్ గాంధీ విమర్శలు

68చూసినవారు
బీజేపీపై రాహుల్ గాంధీ విమర్శలు
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. ఢిల్లీలో జరుగుతున్న లోక్‌తంత్ర మహర్యాలీలో మాట్లాడుతూ.. కావాలనే కాంగ్రెస్ ఖాతాలను ఫ్రీజ్ చేశారని మండిపడ్డారు. అరవింద్ కేజ్రీవాల్, హేమంత్ సోరెన్ వంటి పెద్ద నాయకులను అన్యాయంగా అరెస్ట్ చేశారని ఆరోపించారు. ఇది ఇలాగే కొనసాగితే హిందుస్థాన్.. రాష్ట్రాలుగా విడిపోతుందని ఘాటుగా వ్యాఖ్యానించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్