పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి బెయిల్

67చూసినవారు
పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి బెయిల్
కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీకి బెంగళూరు కోర్టు కు బెయిల్ మంజూరు చేసింది. బీజేపీ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో బెంగళూరు కోర్టుకు రాహుల్ హాజరయ్యారు. డీకే శివకుమార్, సిద్ధరామయ్య, రాహుల్ గాంధీ సహా కాంగ్రెస్ నేతలు.. గత బీజేపీ ప్రభుత్వం అవినీతిమయమైందని తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు. దీంతో బీజేపీ నేత ఎస్ కేశవ ప్రసాద్ పరువు నష్టం దావా వేసైనా విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్