రేవంత్ రెడ్డి పేదవారి గోస నీకు తగులుతుంది: ఎంపీ

51చూసినవారు
కూకట్ పల్లి నియోజకవర్గం నల్ల చెరువులో హైడ్రా కూల్చివేతల సందర్భంగా సంఘటన స్థలాన్ని స్థానిక మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు సోమవారం సందర్శించారు. వారు మాట్లాడుతూ, ప్రజా పాలన అంటే ప్రజలను కాపాడే విధంగా ఉండాలని, ప్రజా వ్యతిరేక విధానాలతో వారిని ఇబ్బంది పెట్టొద్దని ఆరోపించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్