విహెచ్ పి ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి ర్యాలీ

61చూసినవారు
విహెచ్ పి ఆధ్వర్యంలో కర్మన్ ఘాట్ ధ్యానాంజనేయ ఆలయంలో మంగళవారం హనుమాన్ జయంతి సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం వీరహనుమాన్ విజయయాత్ర బైక్ ర్యాలీ ప్రారంభించారు. ఈ విజయయాత్రలో హనుమాన్ భక్తులతో పాటు, మల్కాజిగిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్, బీజేపీ, భజరంగ్ దళ్ సభ్యులు, హిందూ వాహిని సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్