సత్వర న్యాయం అందించాలి : రాచకొండ సీపీ

180చూసినవారు
సత్వర న్యాయం అందించాలి : రాచకొండ సీపీ
రాచకొండ కమిషనరేట్ పరిధిలోనీ పోలీసు స్టేషన్లలో సిబ్బంది పనితీరు, సామాన్య ప్రజలకు అందిస్తున్న సేవలను సమీక్షించడానికి రాచకొండ కమిషనర్ డిఎస్ చౌహన్ ఐపిఎస్ శుక్రవారం మహేశ్వరం జోన్ లోని మహేశ్వరం మరియు కందుకూరు పోలీసు స్టేషన్లను సందర్శించారు. అనంతరం పోలీస్ స్టేషన్ లలోని రికార్డులను పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయా స్టేషన్ల కానిస్టేబుల్ మరియు ఇతర స్థాయిల అధికారుల పని తీరు పరిశీలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్