నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

560చూసినవారు
నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
వేసవిని దృష్టిలో ఉంచుకొని విద్యుత్ ఒత్తిడిని తట్టుకునేందుకు జల్ పల్లి సబ్ స్టేషన్ పరిధిలో ట్రాన్స్ ఫార్మర్ మార్పులో భాగంగా ఆదివారం విద్యుత్ అంతరాయం కలగనుంది. పలు ప్రాంతాలలో ఉదయం నుంచి 10-15 నిమిషాల పాటు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని పహాడీషరీఫ్ ఏఈ తెలిపారు. శ్రీరాం కాలనీ, పహాడీషరీఫ్, మామిడిల్లి రంగ నాయకుల కాలనీ, గౌస్ నగర్, నూరీనగర్, వాదే ముస్తఫా, ఇస్మాయిల్ నగర్ లలో ఈ అంతరాయం ఉంటుందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్