లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ ఎస్సై

15247చూసినవారు
లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ ఎస్సై
రాచకొండ కమిషనరేట్ పరిధిలోని మీర్ పేట్ పోలీస్ స్టేషన్ లో శనివారం ఏసీబీ దాడులు నిర్వహించారు. గుర్రంగూడ చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి మాధాని సుభాష్ నుండి 10000 లంచం డిమాండ్ చేసిన ఎస్ఐ సైదులు శనివారం పోలీస్ స్టేషన్ లో లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు. ఎస్ఐని అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టులో ముందు ప్రవేశపెట్టనున్నట్టు ఏసీబీ అధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :