ఆలయ నిర్మాణ పనులను ప్రారంభించిన కార్పొరేటర్

550చూసినవారు
బడంగ్ పేట్ మున్సిపాలిటీలోని రంగనాయకుల కాలనీలో శ్రీ సిద్ధి రామలింగేశ్వర స్వామి ఆలయ నిర్మాణ పనులను స్థానిక కార్పొరేటర్ యాతం పవన్ కుమార్ యాదవ్ ఆదివారం ప్రారంభించారు. మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, కార్పొరేటర్ పవన్ యాదవ్ ల కృషితో ఆలయ నిర్మాణం కొనసాగుతుండడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్