ఘనంగా గణపతి నిమజ్జన కార్యక్రమం

84చూసినవారు
ఘనంగా గణపతి నిమజ్జన కార్యక్రమం
రాజేంద్రనగర్ సర్కిల్ మైలర్ దేవ్ పల్లి డివిజన్ పరిధిలో ఆదర్శ కాలనీలో నవ రాత్రి ఉత్సవాలు భక్తి శ్రద్దతో ఘనంగా నిర్వహించారు. గణపతి నిమజ్జనం మహోత్సవం కార్యక్రమంలో భాగంగా గణపతి లడ్డు వేలం పాట వేశారు. విజయ్ కుమార్ రూ.27 వేలకు కైవసం చేసుకున్నారు. వారికి గణపతి అనుగ్రహం కలగాలని నిర్వాహకులు కోరారు.

సంబంధిత పోస్ట్