ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో అక్షరాభ్యాసం

60చూసినవారు
రాజేంద్రనగర్ సర్కిల్ మైలర్ దేవ్ పల్లి డివిజన్ పరిధిలో బాబుల్ రెడ్డి నగర్‌లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో శనివారం అక్షరాభ్యాసం కార్యక్రమం నిర్వహించారు. సరస్వతీ దేవి పూజ నిర్వహించారు. అనంతరం విద్యార్థిని విద్యార్థులకు అక్షరాభ్యాసం నిర్వహించారు. ఈ కార్యక్రంలో ప్రధాన ఉపాధ్యాయులు అనిత, ఉపధ్యాయులు జంగయ్య ప్రదీప్, పార్వతి, విజేశ్వరి, చంద్రకళ, ఆర్పీ లత పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్