ఔటర్ రింగు రోడ్డు పై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా

2276చూసినవారు
రంగారెడ్డి జిల్లా నార్సింగీ ఔటర్ రింగు రోడ్డు పై హైదరాబాద్ నుండి ఔటర్ రింగు రోడ్డు మీదుగా ముంబాయి వెళుతున్న మార్నింగ్ స్టార్ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా పడిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. బస్సు చెక్రాల కింద ఇద్దరు నలిగినారు. బస్సులో ప్రయాణిస్తున్న పలువురుకి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయాలు అయిన వారిని హుటాహుటిన ఆసుపత్రికి వాహనదారులు తరలించారు. 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయినట్లు స్థానికులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్