మీ తప్పులను ఉపేక్షించం: కాంగ్రెస్ నేతలు

78చూసినవారు
నిరుపేదల కోసం ప్రభుత్వ నిధులతో కట్టించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల జాబితాలో చేసిన తప్పులను కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని ఎట్టి పరిస్థితుల్లో నిజమైన లబ్ధిదారులకే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కేటాయిస్తామని షాద్‌నగర్ కాంగ్రెస్ నాయకుడు పి. రఘు హెచ్చరించారు. సోమవారం షాద్ నగర్ పట్టణ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ మీ తప్పులను ఉపేక్షించం అంటూ హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్