ఆటల పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే

75చూసినవారు
స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించబడుతున్న షాద్ నగర్ తాలూకా 68వ ఆటల పోటీలను షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఎంఈఓ మనోహర్, నియోజక వర్గంలోని వివిధ మండలాల నుండి ఎంపిక కాబడిన విద్యార్థులు ఈ ఆటల పోటీలలో పాల్గొనడం జరుగుతుంది ఈ పోటీలలో గెలుపొందిన వారు జిల్లా స్థాయిలో పాల్గొనడానికి అవకాశం లభిస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్