పాలమూరు కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి ప్రత్యేక పూజలు

72చూసినవారు
పాలమూరు కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి ప్రత్యేక పూజలు
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం నందిగామ మండల పరిధిలోగల చేగూరు గ్రామంలో త్వరలో జరగనున్న పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం హాజరైన పాలమూరు కాంగ్రెస్ పార్లమెంటు అభ్యర్థి చెల్లా వంశీచందర్ రెడ్డి స్థానిక శ్రీ శిరిడి సాయిబాబా దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాపరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్