దేవీ నవరాత్రి ఉత్సవాలకు రావాలని వినతి

61చూసినవారు
దేవీ నవరాత్రి ఉత్సవాలకు రావాలని వినతి
తాండూర్ పట్టణంలోని బసవన్న కట్ట దగ్గర ప్రతిష్టించే శ్రీ దుర్గా మాత నవరాత్రి ఉత్సవాలకు హాజరుకావాలని నిర్వాహకులు రమేష్, అమిత్, నగేష్ కోరారు. గురువారం కాంగ్రెస్ సీనియర్ నాయకులు సంపత్ కుమార్ కు ఆహ్వాన పత్రికను అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ. శ్రీదేవి నవరాత్రి ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో లోకేష్, సాయిరెడ్డి, అంజి, సునీల్, ఆకాష్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్