బాలికపై యువకుడి అత్యాచారం

52చూసినవారు
బాలికపై యువకుడి అత్యాచారం
సిద్దిపేట జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కొమురవెల్లి మండలంలోని ఓ గ్రామంలో బాలికపై అదే గ్రమానికి చెందిన యువకుడు అత్యాచారం చేశాడు. దీంతో బాలిక కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన చేపట్టారు. యువకుడి ఇంటిపై దాడి చేసి నిప్పు పెట్టారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. కొమురవెల్లి పోలీస్ స్టేషన్ లో యువకుడిపై అత్యాచారం కేసు నమోదు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్