రత్న భాండాగారం.. అధికారులకు 'సర్పాల' భయం

74చూసినవారు
రత్న భాండాగారం.. అధికారులకు 'సర్పాల' భయం
ఒడిశాలో ఉన్న పూరీ జగన్నాథ ఆలయంలోని రత్న భాండాగారాన్ని ఈనెల 14న తెరవనున్నారు. ఈ రహస్య గదిని తెరిచేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆ గదిని తెరిచే అధికారులను సర్పాల భయం వెంటాడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ముందుజాగ్రత్త చర్యగా స్నేక్ క్యాచర్స్, డాక్టర్లను అందుబాటులో ఉంచాలని కోరుతున్నారు. 1978 తర్వాత ఇంతవరకూ ఆ రహస్య గదిని తెరవలేదు. ఐదు చెక్క పెట్టెల్లో వెలకట్టలేని విలువైన ఆభరణాలు ఉన్నట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్