మరో కంపెనీకి ఆర్‌బీఐ షాక్

68చూసినవారు
మరో కంపెనీకి ఆర్‌బీఐ షాక్
ప్రజలకు లోన్లు అందించే పలు కంపెనీలపై ఆర్‌బీఐ వరుసగా కొరగా ఝులిపిస్తోంది. తాజాగా ఇప్పుడు మరో కంపెనీకి షాకిచ్చింది. డిబెంచర్లు, షేర్ల ద్వారా లోన్లు మంజూరు చేయడాన్ని నిలిపివేయాలని JM ఫైనాన్షియల్ సంస్థను ఆదేశించింది. లోన్ మంజూరు ప్రక్రియలో అవకతవకలను గుర్తించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు RBI వెల్లడించింది. కాగా ఇప్పటికే పేటీఎం, IIFLపై RBI చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్