పెరుగుతున్న పిడుగుపాటు మరణాలు

76చూసినవారు
పెరుగుతున్న పిడుగుపాటు మరణాలు
వాతావరణ మార్పుల వల్ల భూమి వేడెక్కడంతో ఉరుములు, మెరుపులు, పిడుగుపాట్లు, కుండపోత వర్షాలు పెరుగుతున్నాయి. గురువారం ఒక్క ఉత్తర్‌ప్రదేశ్‌లోనే పిడుగుపాట్ల వల్ల 43మంది మరణించగా.. శుక్రవారం బీహార్‌లో 21 మంది చనిపోయారు. వీరంతా పొలాల్లో నాట్లు వేస్తూనో, పశువులను మేపుతూనో, వర్షానికి చెట్ల కింద తలదాచుకోవడం వల్లనో పిడుగుపాటుకు గురయ్యారు.

సంబంధిత పోస్ట్