ఏపీలో మద్యం బాటిల్‌పై అదననపు ప్రివిలేజ్​ ఫీజు కింద రూ.10 పెంపు

58చూసినవారు
ఏపీలో మద్యం బాటిల్‌పై అదననపు ప్రివిలేజ్​ ఫీజు కింద రూ.10 పెంపు
దేశంలో తయారైన విదేశీ లిక్కర్​ బాటిళ్ల ఎమ్మార్పీ ధరను చిల్లర లేకుండా సర్దుబాటు చేసేలా ఏపీ ప్రభుత్వం ఎక్స్​ట్రా ప్రివిలేజ్ ఫీజును విధించనుంది. క్వార్టర్ బాటిల్‌ను 99 రూపాయలకే అమ్మేలా సవరణ చేసింది. అదననపు ప్రివిలేజ్​ ఫీజు కింద ఎమ్మార్పీ ధరల్లో చిల్లర కాకుండా రూ.10 పెంచుతూ ఏపీ సర్కార్​ సవరణ చేసింది. ఈ లెక్కన చూసుకుంటే మద్యం సీసా​ ఎమ్మార్పీ ధర రూ.150.50 ఉంటే దాన్ని రూ.160కి పెంచుతారు. పెంచిన ఈ రూ.10 ప్రివిలేజ్​ రుసుము.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్