'సన్న వడ్లకు రూ.500 బోనస్'

31592చూసినవారు
'సన్న వడ్లకు రూ.500 బోనస్'
తెలంగాణ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. సన్న వడ్లకు రూ.500 బోనస్ ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో నిర్ణయించారు. వచ్చే సీజన్ నుంచి అమలు చేసేందుకు ప్రణాళిక మొదలుపెట్టాలని పేర్కొన్నారు. ధాన్యం సేకరణ బాధ్యత కలెక్టర్లదేనని స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్