మచిలీపట్నంలో జన్మించిన RV నాయుడు

80చూసినవారు
మచిలీపట్నంలో జన్మించిన RV నాయుడు
రఘుపతి వెంకటరత్నం నాయుడు 1862, అక్టోబరు 1న మచిలీపట్నంలో జన్మించాడు. తల్లి శేషమ్మ విష్ణుభక్తురాలు. తండ్రి అప్పయ్యనాయుడు సుబేదారుగా పనిచేస్తూ ఉత్తరభారతాన ఉండడంతో నాయుడు విద్యాభ్యాసం చంద్రపూర్ నగరంలో మొదలయింది. హిందీ, ఉర్దూ, పర్షియన్ భాషలలో ప్రవేశం కలిగింది. తండ్రికి హైదరాబాదు బదిలీ కావడంతో, అక్కడి నిజాం ఉన్నత పాఠశాలలో చదువు కొనసాగించాడు. తరువాత మద్రాసు క్రిస్టియన్ కళాశాలలో పట్టభద్రుడై, తరువాత ఎం.ఏ, ఎల్.టి కూడా పూర్తిచేశాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్