నవీ ముంబైలోని ఏపీఎంసీ మార
్కెట్లో శుక్రవారం షాక
ింగ్ ఘటన జరిగింది. ఓ మహిళ ధాన్యం మార్కెట్లో క్లీనింగ్ చేస్తోంది. పక్కనే ఉన్న బస్తాల కుప్ప ఒక్కసారిగా కుప్పకూలి ఆమె పడింది. బస్తాలన్నీ మహిళపై పడ్డాయి. వె
ంటనే కూలీలు అప్రమత్తమై, బస్తాలు తొలగిం
చారు. మహిళ సజీవంగా ఉండడంతో అంతా ఊపిరి పీల్చుక
ున్నారు. ఆ మహిళను సకాలంలో కాపాడి ఆసుపత్
రికి త
రలించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.