ఓటీటీలోకి వచ్చేసిన ’సైంధవ్‘

72చూసినవారు
ఓటీటీలోకి వచ్చేసిన ’సైంధవ్‘
’సైంధవ్‘ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. శైలేశ్ కొలను డైరెక్షన్ లో వెంకటేష్ 75వ మూవీగా విడుదలైన 'సైంధవ్' అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, తమిళ భాషల్లో అందుబాటులోకి వచ్చింది. సంక్రాంతికి రిలీజైన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ లో ఆర్య, నవాజుద్దీన్ సిద్ధిఖీ, రుహానీ శర్మ, ఆండ్రియా కీలక పాత్రల్లో నటించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్