డబుల్ సెంచరీ చేసిన జైస్వాల్

537చూసినవారు
విశాఖ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ రెండో రోజు భారత్ ఒపెనర్ యశస్వి జైస్వాల్ డబుల్ సెంచరీ సాధించాడు. కేవలం 277 బంతుల్లో ఈ మార్క్‌ను అందుకున్నాడు. జైస్వాల్ కి టెస్టు కెరీర్‌లో ఇదే తొలి డబుల్‌ సెంచరీ. సెంచరీని 6 కొట్టి సాధించగా, డబుల్‌ సెంచరీ మార్క్‌ను 6, 4 కొట్టి అందుకోవడం విశేషం. చిన్న వయసు(22 ఏళ్ల 36 రోజులు)లో టెస్ట్ మ్యాచ్ లో డబుల్‌ సెంచరీ చేసిన మూడో భారత్ బ్యాటర్‌ గా రికార్డు నెలకొల్పాడు.

సంబంధిత పోస్ట్