AI ఆధారిత ల్యాప్‌టాప్‌ను విడుదల చేసిన శాంసంగ్

82చూసినవారు
AI ఆధారిత ల్యాప్‌టాప్‌ను విడుదల చేసిన శాంసంగ్
దిగ్గజ సంస్థ శాంసంగ్‌ ఇండియాలో కొత్త మోడల్ ల్యాప్‌టాప్‌ను విడుదల చేసింది. తాజాగా Samsung Galaxy Book 4 పేరుతో కొత ల్యాప్‌టాప్‌ను ఆవిష్కరించింది. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్‌తో వచ్చింది. ఇప్పటికే వీటి విక్రయాలు ప్రారంభమయ్యాయని, కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌, ఆన్‌లైన్‌ స్టోర్లతో పాటు ఇతర రిటైల్‌ స్టోర్ల ద్వారా కొనుగోలు చేయొచ్చని శాంసంగ్‌ తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్