సిసి రోడ్ పనులు ప్రారంభించిన మాజీ సర్పంచుల పోరం అధ్యక్షులు

580చూసినవారు
సిసి రోడ్ పనులు ప్రారంభించిన మాజీ సర్పంచుల పోరం అధ్యక్షులు
సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గం రాయికోడ్ మండల పరిధిలోని కుసునూర్ గ్రామంలో వివిధ వార్డులో పదిలక్షల సిసి రోడ్డు నిర్మాణ పనులకు మాజీ సర్పంచుల పోరం మండల అధ్యక్షులు సతీష్ భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్