అంబెడ్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవం

597చూసినవారు
సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం ఇందూర్ లో శుక్రవారం 75వ గణతంత్ర దినోత్సవంను అంబెడ్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా అధ్యక్షులు యాదగిరి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తుల్జామ్మ, ఎంపిటిసి వీణారాణి, మహంకాళి, అంబెడ్కర్ యువజన సంఘం సభ్యులు, స్థానికులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్