సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో మానూర్ మండలం పరిధిలో బోరంచ గ్రామానికి ఒక నిరుపేద కుటుంబానికి చెందిన ఈదులాగు అంజయ్య గత వారం రోజుల క్రితం గుండెపోటు వచ్చింది. చికిత్స కోసం హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు.