బోరంచ గ్రామంలో సీసీ రోడ్లు పనులను ప్రారంభించిన గ్రామపెద్దలు

551చూసినవారు
బోరంచ గ్రామంలో సీసీ రోడ్లు పనులను ప్రారంభించిన గ్రామపెద్దలు
మానూర్ మండలం పరిధిలో బోరంచ గ్రామంలో ఆదివారం నారాయణఖేడ్ నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ పి సంజీవ్ రెడ్డి ఆదేశాల మేరకు బోరంచ గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, అభిమానులు, యువత యువకులు చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం గ్రామ కాంగ్రెస్ సీనియర్ నాయకులు కార్యకర్తలు మాట్లాడుతూ.. ప్రతి గ్రామల అభివృద్ది చేయుట ఖేఢ్ ఎమ్మెల్యే డాక్టర్ పి సంజీవ్ రెడ్డి యొక్క లక్ష్యం అని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్