మాయమాటలతో మోసం చేసినందుకు బిఆర్ఎస్ ప్రయత్నం

59చూసినవారు
మాయ మాటలతో మరోసారి ప్రజలను మోసం చేసేందుకు బీఆర్ఎస్ నాయకులు ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ నాయకులు జైపాల్ రెడ్డి, వరప్రసాద్ రెడ్డి ఆరోపించారు. బొల్లారంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. పది సంవత్సరాలు బిఆర్ఎస్ అధికారంలో ఉన్న ఏనాడు బొల్లారం మున్సిపాలిటీ అభివృద్ధిపై పట్టించుకోవడంలేదని విమర్శించారు. సమావేశంలో నాయకులు పాల్గొన్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్