ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

54చూసినవారు
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం జిన్నారం మండల కేంద్రంలో సోమవారం ఉదయం భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ గ్రామపంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు డాక్టర్ కు మైకు బిగించి గ్రామంలోని వీధుల గుండా తిరుగుకుంటూ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్