భారీగా వ్యర్థ రసాయన జలాలు విడుదల

83చూసినవారు
జిన్నారం మండలం కాజీపల్లి పారిశ్రామికవాడలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షం ముసుగులో హెటీరో ల్యాబ్ పరిశ్రమ పెద్ద ఎత్తున రసాయన వ్యర్థ జలాలను బహిరంగ ప్రదేశాల్లోకి విడుదల చేయడంపై జేఏసీ కమిటీ సభ్యులు టాస్క్ఫోర్స్ బృందం ఆదివారం రాత్రి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని పిసిబికి ఫిర్యాదు చేశారు. ప్రజారోగ్యం, భద్రతకు యాజమాన్యం విఘాతం కలిగిస్తుందని జేఏసీ కమిటీ చైర్మన్ దండే రమాకాంత్ ఆందోళన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్