రాయసముద్రం చెరువు పరిశీలించిన కార్పొరేటర్, అధికారులు

85చూసినవారు
రామచంద్రపురం రాయసముద్రం చెరువు కోనేరులో జరగనున్న గణపతి నిమర్జనల ఏర్పాట్లను అధికారులతో కలిసి కార్పొరేటర్ బూరుగడ్డ పుష్ప నగేష్ సోమవారం పరిశీలించారు. లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్, జిహెచ్ఎంసి అధికారులతో కార్పొరేటర్ మాట్లాడుతూ రోడ్లమీద వాహనాలు నిలపరాదు అన్నారు. కరెంట్ వైర్లు కిందకు లేకుండా చూడాలన్నారు. చెట్లు కిందకు ఉంటే ట్రిమ్మింగ్ చేయించాలని అధికారులను ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్