వరద సాయం డబ్బులు జమ కాలేదా.. చంద్రబాబు కీలక ప్రకటన

61చూసినవారు
వరద సాయం డబ్బులు జమ కాలేదా.. చంద్రబాబు కీలక ప్రకటన
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల కురిసిన వర్షాలతో నష్టపోయిన కుటుంబాలకు పరిహారం అందించింది. ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టరేట్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు పలువురు లబ్ధిదారులకు ఆర్థికసహాయం పంపిణీ లేఖలు అందించారు. ఒకవేళ ఎవరైనా అర్హత ఉండి సాయం అందకపోతే వారికి కూడా అందిస్తామన్నారు. ఎవరూ కంగారుపడాల్సిన పనిలేదని.. అర్హత ఉంటే చాలు ప్రతి ఒక్కరికి సాయం అందుతుందని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. విజయవాడలో వరద పరిహారానికి సంబంధించి 13వేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు.

సంబంధిత పోస్ట్