తిరుమలలో హై అలర్ట్

64చూసినవారు
తిరుమలలో హై అలర్ట్
తిరుమలలో లడ్డూ వివాదం నేపథ్యంలో పోలీసుల్లో టెన్షన్ మొదలైంది. రాజకీయ ప్రముఖులంతా స్వామివారి సన్నిధికి క్యూ కడుతున్నారు. ఈ నెల 28 జగన్ మెట్ల మార్గంలో కొండపైకి వెళ్లనున్నారు. అక్టోబర్ 1-3వరకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష ముగింపు కోసం రానున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా అక్టోబర్ 4న సీఎం చంద్రబాబు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు.

సంబంధిత పోస్ట్