సిపిఎం మద్దతు కోరిన కాంగ్రెస్ నేతలు

52చూసినవారు
సిపిఎం మద్దతు కోరిన కాంగ్రెస్ నేతలు
మెదక్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తున్న నీలం మద్దతు మద్దతు తెలపాలని కోరుతూ కాంగ్రెస్ నాయకులు సిపిఎం నాయకులను మంగళవారం సంగారెడ్డి లోని పార్టీ కార్యాలయంలో కలిసి కోరారు ఇండియా కోటమిలో భాగంగా కాంగ్రెస్ అభ్యర్థి కృషి చేయాలని పార్టీ శ్రేణులకు సూచిస్తామని సిపిఎం జిల్లా కార్యదర్శి జయరాజ్ తెలిపారు. కార్యక్రమంలో డిసిసి అధ్యక్షురాలు నిర్మలారెడ్డి, అభ్యర్థి నీలం మధు, సిపిఎం నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్