కాంగ్రెస్ పార్టీ ప్రజాదర్బార్ ప్రారంభించిన మాజీ మంత్రివర్యులు

1538చూసినవారు
సంగారెడ్డి జిల్లా జహిరాబాద్ నియోజకవర్గం, పట్టణంలోని ఫయజ్ నగర్ కాలనీలో ఆదివారం మధ్యాహ్నం కాంగ్రెస్ నాయకులు గౌసోద్దిన్ అధ్యర్యంలో మాజీ మంత్రి డాక్టర్ ఏ చంద్రశేఖర్ చేతుల మీదుగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ క్యాలెండర్ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ కాలనీ వాసులకు కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు అందించేందుకు కృషి చేయాలని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్