అరుదైన మైలురాయి సాధించిన ఎస్‌బీఐ

70చూసినవారు
అరుదైన మైలురాయి సాధించిన ఎస్‌బీఐ
దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ అయిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అరుదైన మైలురాయి సాధించింది. సోమవారం ఎస్‌బీఐ షేర్లు రాణించడంతో బ్యాంక్‌ మార్కెట్‌ విలువ ఒక్కసారిగా రూ.8 లక్షల కోట్లు దాటింది. ఈ ఘనత సాధించిన తొలి ప్రభుత్వరంగ సంస్థ ఎస్‌బీఐనే కావడం విశేషం. కాగా దేశంలో మరోసారి ఎన్డీయే ప్రభుత్వం రాబోతోందన్న ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలతో సోమవారం మార్కెట్లు భారీగా లాభపడ్డాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్