పారిస్ ఒలింపిక్స్ కు 40 దేశాల భద్రత.. ఇండియా కూడా!

70చూసినవారు
పారిస్ ఒలింపిక్స్ కు 40 దేశాల భద్రత.. ఇండియా కూడా!
పారిస్ ఒలింపిక్స్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఫ్రాన్స్‌ ప్రభుత్వం ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. 45 వేల మంది సిబ్బందిని రక్షణ కోసం నియమించింది. 40 మిత్ర దేశాలకు చెందిన సుమారు 3 వేల మంది సిబ్బందిని తీసుకుంది. భారత్ నుంచి పది కే9 డాగ్స్ టీమ్స్ ఫ్రాన్స్ చేరుకున్నాయి. రఫేల్ ఫైటర్ జెట్స్, అవాక్స్ ప్లేన్స్, డ్రోన్స్, హెలికాప్టర్లతో భద్రత పర్యవేక్షించనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్