కోహ్లీ ఆటతీరుపై నెట్టింట తీవ్ర విమర్శలు

6041చూసినవారు
కోహ్లీ ఆటతీరుపై నెట్టింట తీవ్ర విమర్శలు
బెంగళూరు వేదికగా శుక్రవారం జరిగిన ఆర్సీబీ, కేకేఆర్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ఆటతీరుపై నెట్టింట విరుచుకుపడుతున్నారు. సుమారు 10 ఓవర్లు ఆడిన విరాట్ కేవలం 83 పరుగులే చేయడమేంటంటూ మండిపడుతున్నారు. దీంతో '140 స్ట్రైక్ రేట్' హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అయింది. 183 రన్స్ టార్గెట్‌ను 17వ ఓవర్లోనే కేకేఆర్ ఛేదించింది. అయితే తోటి ఆటగాళ్ల నుంచి సాయం లేకపోవడంతోనే విరాట్ అలా ఆడారంటూ ఫ్యాన్స్ కోహ్లీకి మద్దతుగా నిలుస్తున్నారు.

సంబంధిత పోస్ట్