జార్ఖండ్‌లో కాంగ్రెస్‌కు షాక్‌.. బీజేపీలో చేరిన మంజు కుమారి (వీడియో)

50చూసినవారు
జార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌కు షాక్ తగిలింది. ఆ పార్టీ మహిళా నేత మంజు కుమారి బీజేపీలో చేరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బాబులాల్ మరాండీ, అస్సాం సీఎం, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల కో-ఇన్‌చార్జ్ హిమంత బిస్వా శర్మ సమక్షంలో ఆమె బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. మంజుతో పాటు ఆమె తండ్రి మాజీ ఎమ్మెల్యే సుకర్ రవిదాస్ కూడా బీజేపీలో చేరారు. ఈ మేరకు హిమంత బిస్వా శర్మ మంజు కుమారికి కమలం పార్టీ కండువ కప్పి పార్టీలోకి స్వాగతించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్