ప్రాణం తీసిన 30 లక్షలు

39758చూసినవారు
ప్రాణం తీసిన 30 లక్షలు
సిద్దిపేట జిల్లా తొగుట మండల కేంద్రానికి చెందిన చింత కుమార్ పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్టు ఎస్సై లింగం తెలిపారు. పోలీసుల వివరాలు.. వరికోత మిషన్, డీసీఎం వాహనాలకు అప్పు చేసి కొన్నాడు. సరిగా నడవకపోవడంతో అప్పులు కట్టలేక వరికోత మిషన్, డీసీఎం వాహనం, ఇంటి స్థలం అమ్మేశాడు. ఇంకా రూ.30 లక్షల అప్పు ఉండడంతో గ్రామ శివారులో పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్