చిన్న శివునూర్ గ్రామంలో ఇంటింటి ప్రచారం

54చూసినవారు
చేగుంట మండలం చిన్న శివునూర్ లో బిజెపి అభ్యర్థి రఘునందన్ రావు గెలుపు కోసం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మండల పార్టీ అధ్యక్షులు చింతల భూపాల్, అసెంబ్లీ కన్వీనర్ ఎస్ ఎన్ చారిల ఆధ్వర్యంలో ఇంటింటికి ఓటు వేయాలని కోరారు. అసెంబ్లీ కో కన్వీనర్ చిలకమర్రి గోవింద్, మాజీ ఏఎంసీ చైర్మన్ సుజాత, ఓబిసి కార్యవర్గ సభ్యులు కరణం గణేష్, ఇబ్రహీంపూర్ మాజీ సర్పంచ్ నాగభూషణం, మండల ప్రధాన కార్యదర్శి సంతోష్ రెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్